Monday 27 October 2014

మనము ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికే జేరాలి ,  ఇది మనము అందరమూ గుర్తు పెట్టుకోవలసిన విషయము.   ఆ   పరమాత్మ  మొదటిగా  తానొకడిగా  ఉండి  అనేకము కావాలి అనుకొని,   ఈ చరాచర జగత్తుని  సృష్టించాడు. ఆ విధముగా జరిగిన సృష్టిలో క్రమముగా ఖనిజ, వృక్ష, జంతు వర్గములు దాటి ఒక జీవి మనుష్య వర్గానికి పరిణామము చెందుతుంది. 

No comments:

Post a Comment